Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డులతో దేశం గర్విస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (12:43 IST)
భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ అవార్డులతో భారత్ ఉప్పొంగుతుందని, గర్విస్తుందని ఆయన పేర్కొన్నారు. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 'ఎలిఫెంట్ విస్పరర్స్‌' చిత్రం ద్వారా ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్‌కు ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"అద్భుతం. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తిండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. కార్తీకి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిరి అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలెట్ చేశారు" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments