Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే ఒక్క రోజు పాటు నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన ఇపుడు రెండు రోజుల పాటు జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో క్వాడ్ సదస్తుతో పాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీకానున్నారు.
 
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోకు చేరుకున్న ప్రధాని ఓ హోటల్‌లో బస చేయనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొని పలు దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏకంగా 40 గంటల్లో 23 సదస్సుల్లో పాల్గొనున్నారు.
 
జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటన భారత్ జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా విస్తృత స్థాయి చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments