Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే ఒక్క రోజు పాటు నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన ఇపుడు రెండు రోజుల పాటు జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో క్వాడ్ సదస్తుతో పాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీకానున్నారు.
 
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోకు చేరుకున్న ప్రధాని ఓ హోటల్‌లో బస చేయనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొని పలు దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏకంగా 40 గంటల్లో 23 సదస్సుల్లో పాల్గొనున్నారు.
 
జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటన భారత్ జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా విస్తృత స్థాయి చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments