జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే ఒక్క రోజు పాటు నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన ఇపుడు రెండు రోజుల పాటు జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో క్వాడ్ సదస్తుతో పాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీకానున్నారు.
 
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోకు చేరుకున్న ప్రధాని ఓ హోటల్‌లో బస చేయనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొని పలు దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏకంగా 40 గంటల్లో 23 సదస్సుల్లో పాల్గొనున్నారు.
 
జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటన భారత్ జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా విస్తృత స్థాయి చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments