Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కానుకల వర్షం

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:00 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా గ్లోబల్ మెడిసిన్ సెంటర్, డెయిరీ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌‍లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 
 
అంతేకాకుండా, జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబెల్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తం 22 వేల కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ ప్రాజెక్టులను బహుమతిగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments