Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కానుకల వర్షం

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:00 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా గ్లోబల్ మెడిసిన్ సెంటర్, డెయిరీ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌‍లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 
 
అంతేకాకుండా, జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబెల్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తం 22 వేల కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ ప్రాజెక్టులను బహుమతిగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments