Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కానుకల వర్షం

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:00 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా గ్లోబల్ మెడిసిన్ సెంటర్, డెయిరీ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌‍లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 
 
అంతేకాకుండా, జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబెల్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తం 22 వేల కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ ప్రాజెక్టులను బహుమతిగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments