Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలి వేదికగా భేటీకానున్న భారత్ - బ్రిటన్ ప్రధానులు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:42 IST)
భారత్, బ్రిటన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, రిషి సునక్‌లు ఒకచోట భేటీకానున్నారు. ఇండోనేషియా రాజధాని బాలిలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. బాలి వేదికగా వచ్చే నెలలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఆ సమయంలో వీరిద్దరూ సమావేశంకానున్నారు. ఇందుకోసం వారిద్దరూ అంగీకరించారు. పైగా, ఈ భేటీపై బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
 
ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్‌లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ఈ ప్రకటనలో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల అర్థాంతరంగా ఆగిపోయిన మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు తిరిగి కొనసాగించే విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments