Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలి వేదికగా భేటీకానున్న భారత్ - బ్రిటన్ ప్రధానులు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:42 IST)
భారత్, బ్రిటన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, రిషి సునక్‌లు ఒకచోట భేటీకానున్నారు. ఇండోనేషియా రాజధాని బాలిలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. బాలి వేదికగా వచ్చే నెలలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఆ సమయంలో వీరిద్దరూ సమావేశంకానున్నారు. ఇందుకోసం వారిద్దరూ అంగీకరించారు. పైగా, ఈ భేటీపై బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
 
ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్‌లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ఈ ప్రకటనలో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల అర్థాంతరంగా ఆగిపోయిన మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు తిరిగి కొనసాగించే విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments