Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుశినగర్ నుంచి నేపాల్‌కు ప్రధాన నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన నేపాల్ దేశాన్ని ఎంచుకున్నారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాన్ ప్రధాని షేర్ బహూదర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఖాట్మండుకు వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిమ్మట కుశి నగర్ నుంచి ఆయన ఖాట్మండుకు బయలుదేరి వెళ్తారు. 
 
లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలమైన విషయం తెల్సిందే. అందుకే  ఈ ప్రాంతాన్ని బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
దీనికి భారత్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య ఐదు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments