Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుశినగర్ నుంచి నేపాల్‌కు ప్రధాన నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన నేపాల్ దేశాన్ని ఎంచుకున్నారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాన్ ప్రధాని షేర్ బహూదర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఖాట్మండుకు వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిమ్మట కుశి నగర్ నుంచి ఆయన ఖాట్మండుకు బయలుదేరి వెళ్తారు. 
 
లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలమైన విషయం తెల్సిందే. అందుకే  ఈ ప్రాంతాన్ని బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
దీనికి భారత్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య ఐదు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments