Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.14,850 కోట్లతో నిర్మించిన బుందేల్‌ఖండ్ రహదారి ప్రారంభం

Webdunia
శనివారం, 16 జులై 2022 (15:21 IST)
దేశంలో మరో జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. మొత్తం రూ.14,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ జాతీయ రహదారిని నిర్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టింది. 
 
మొత్తం ఆరు లేన్లతో నిర్మితమైన ఈ రహదారిని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రహదారికి చెందిన ఫోటోలు, వీడియోలను గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ రహదారి నిర్మాణంతో బుందేల్‌ఖండ్ రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ రహదారి ప్రారంభోత్సవ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం