రూ.14,850 కోట్లతో నిర్మించిన బుందేల్‌ఖండ్ రహదారి ప్రారంభం

Webdunia
శనివారం, 16 జులై 2022 (15:21 IST)
దేశంలో మరో జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. మొత్తం రూ.14,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ జాతీయ రహదారిని నిర్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టింది. 
 
మొత్తం ఆరు లేన్లతో నిర్మితమైన ఈ రహదారిని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రహదారికి చెందిన ఫోటోలు, వీడియోలను గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ రహదారి నిర్మాణంతో బుందేల్‌ఖండ్ రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ రహదారి ప్రారంభోత్సవ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం