Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారక నగరం మునిగిన ప్రాంతంలో ప్రధాని మోడీ సాహసం...

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (16:18 IST)
శ్రీకృష్ణుడు జన్మస్థావరంగా చెప్పుకునే ద్వారకం నగరం మునిగిన ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసం చేశారు. ద్వారాక వద్ద అతిపెద్ద కేబుల్ వంతెనను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి దిగారు. పిమ్మట ద్వారకాధీస్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుదర్శన వంతెనను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోడీ ఆక్సిజన్ మాస్కులు ధరించి సముద్ర జలాల్లోకి దిగాు. దీనీపై ఆయన ట్వీట్ చేశారు. 
 
"అగాధ జలాల్లో మునిగివున్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్ళడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీల కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరరకు తన పర్యటన ఫోటోలను ఆయన షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments