Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీ - ప్రధాని మోడీ అభినందనలు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:09 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 117 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలతో రెండో స్థానంలో నిలువగా, శిరోమణి అకాలీదళ్ నాలుగు, బీజేపీ దాని మిత్రపక్షాలు రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. 
 
ఈ విజయంతో ఆప్ పార్టీ ఢిల్లీ ఆవల తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా, ఈ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీకిగా తీర్చిదిద్దాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం ఆ పార్టీకి అవసరమైన పూర్తి సహకారం అధిస్తామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments