Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో చెన్నైలో ప్లాస్మా బ్యాంక్!

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:32 IST)
చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు కానుంది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా సేకరించి బాధితులకు అందించి, వారిలో వైరస్ నిరోధకత పెంచేది ప్లాస్మా చికిత్స. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఈ చికిత్స విధానానికి ఐసీఎంఆర్ అంగీకారం తెలిపింది. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 25 మంది, మదురై, తిరునల్వేలి ప్రభుత్వాసుపత్తులలో తలా ఒకరు చొప్పున ప్లాస్మా చికిత్సతో కోలుకున్నారు. 
 
దీంతో ఈ చికిత్స విధానాన్ని విస్తృత పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది. దేశంలో ఇలాంటి బ్యాంక్ ఢిల్లీలో ఉండగా, తమిళనాడులో రెండవది. కరోనా నుండి కోలుకున్న వారు రక్తదానం చేయాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments