Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:36 IST)
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీ తరువాత ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో రెండవది.

ఒకేసారి ఏడుగురు రక్తదానం చేసేందుకు వసతి. రుా. 2 కోట్లతో ఆధునిక పరికరాలతో ఏర్పాటైన ఈ బ్యాంక్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయభాస్కర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఎస్ ఆర్ ఎం వైద్యకళాశాలలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా చేపట్టారు. తాజాగా వ్యాక్సిన్ ను మనుష్యులపై ప్రయెాగించేందుకు అనుమతులు లభించడంతో సోమవారం పరిశోధనలు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ ఆర్ ఎం పరిశోధన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments