Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:36 IST)
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీ తరువాత ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో రెండవది.

ఒకేసారి ఏడుగురు రక్తదానం చేసేందుకు వసతి. రుా. 2 కోట్లతో ఆధునిక పరికరాలతో ఏర్పాటైన ఈ బ్యాంక్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయభాస్కర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఎస్ ఆర్ ఎం వైద్యకళాశాలలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా చేపట్టారు. తాజాగా వ్యాక్సిన్ ను మనుష్యులపై ప్రయెాగించేందుకు అనుమతులు లభించడంతో సోమవారం పరిశోధనలు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ ఆర్ ఎం పరిశోధన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments