Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధర, ఎంతో తెలిస్తే షాకవుతారు...

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:32 IST)
బంగారం ధర ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,010కి చేరింది. గత సెషన్‌లో ధరలు 1 శాతం మేర పెరగడంతో రూ.500కి పైగా బంగారం ధర పెరిగింది.

దీంతో 24 క్యారెట్స్ గోల్డ్‌ 10 గ్రాముల ధర (ముంబై) రూ.51,380కి చేరింది. ఫ్యూచర్‌‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ రూ.50 వేలు దాటడం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతోపాటు యూఎస్–చైనా వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో పసిడిపై పెట్టుబడికి డిమాండ్ పెరిగింది.

కాగా, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) సెప్టెంబర్ ఫ్యూచర్స్‌లో సిల్వర్ రేటు 6.6 శాతానికి పెరిగింది. వెండి కిలోకు సుమారుగా రూ.3,400కు పెరిగి రూ.61,130కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments