Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ రోజూ పెరిగిన పెట్రో ధర

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:31 IST)
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 12వ రోజైన గురువారం కూడా పెరిగాయి. జూన్‌ 6న మొదలైన ధరల పెంపు ప్రతీ రోజూ కొనసాగుతూనే ఉంది.

ఇదే తీరులో కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ. 100 కూడా దాటేయవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది. ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిల్‌ ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది.

దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 77.81 కాగా, డీజిల్‌ ధర రూ. 76.43గా నమోదైంది. అలాగే ముంబయి, చెన్నైల్లో వరుసగా, పెట్రోల్‌ ధర రూ.84.66, 81.32 కాగా, డీజిల్‌ ధర రూ. 74.93, 74.23గా నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.80.77, డీజిల్‌ ధర రూ.74.70 కాగా, అమరావతిలో పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్‌ రూ.75.14గా నమోదైంది.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments