Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ రోజూ పెరిగిన పెట్రో ధర

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:31 IST)
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 12వ రోజైన గురువారం కూడా పెరిగాయి. జూన్‌ 6న మొదలైన ధరల పెంపు ప్రతీ రోజూ కొనసాగుతూనే ఉంది.

ఇదే తీరులో కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ. 100 కూడా దాటేయవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది. ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిల్‌ ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది.

దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 77.81 కాగా, డీజిల్‌ ధర రూ. 76.43గా నమోదైంది. అలాగే ముంబయి, చెన్నైల్లో వరుసగా, పెట్రోల్‌ ధర రూ.84.66, 81.32 కాగా, డీజిల్‌ ధర రూ. 74.93, 74.23గా నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.80.77, డీజిల్‌ ధర రూ.74.70 కాగా, అమరావతిలో పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్‌ రూ.75.14గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments