Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో ప్రయాణికుడి మొబైల్ నుంచి పొగలు ... సురక్షితంగా ఫ్లైట్ ల్యాండింగ్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:34 IST)
డిబ్రూగఢ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ప్రయాణించే ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోను నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది గమనించిన విమాన సిబ్బంది వేగంగా స్పందించి ఆ పొగలను ఆర్పివేశాయి. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. 
 
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇండిగో సంస్థకు చెందిన 6ఈ2037 అనే విమానం అస్సోంలోని డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఇది చూసిన సాటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ క్రూ సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశాయి. దీంతో గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments