Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో ప్రయాణికుడి మొబైల్ నుంచి పొగలు ... సురక్షితంగా ఫ్లైట్ ల్యాండింగ్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:34 IST)
డిబ్రూగఢ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ప్రయాణించే ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోను నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది గమనించిన విమాన సిబ్బంది వేగంగా స్పందించి ఆ పొగలను ఆర్పివేశాయి. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. 
 
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇండిగో సంస్థకు చెందిన 6ఈ2037 అనే విమానం అస్సోంలోని డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఇది చూసిన సాటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ క్రూ సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశాయి. దీంతో గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments