ఏప్రిల్ 17 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:23 IST)
ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్  17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపనున్నారు. ఈ నెల 17న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌‌కు 18వ తేదీన ఉదయం 5.45 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు  ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్‌, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, దోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, జనగామ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments