Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 17 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:23 IST)
ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్  17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపనున్నారు. ఈ నెల 17న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌‌కు 18వ తేదీన ఉదయం 5.45 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు  ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్‌, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, దోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, జనగామ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments