Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినికి మత్తు కలిపిన కూల్‌డ్రింక్స్ తాపించి నగ్నంగా ఫోటోషూట్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:19 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినికి మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి నగ్నంగా చేసి ఫోటోలు తీశారు. ఈ దారుణం జిల్లాలోని పెద్దడోర్నాల మండలంలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) అనే విద్యార్థి డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు మార్కాపురం వ్చచింది. ఆమెతో ఇదివరకే పరిచయం ఉన్న మీరావలి.. ఆ విద్యార్థినితో మాటలు కలిపి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.
 
అది తాగిన కొద్దిసేపటికే ఆ యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే ఆమెను నగ్నంగా చేసి తన ఫోనులో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ కావడంతో విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం