విద్యార్థినికి మత్తు కలిపిన కూల్‌డ్రింక్స్ తాపించి నగ్నంగా ఫోటోషూట్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:19 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినికి మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి నగ్నంగా చేసి ఫోటోలు తీశారు. ఈ దారుణం జిల్లాలోని పెద్దడోర్నాల మండలంలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) అనే విద్యార్థి డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు మార్కాపురం వ్చచింది. ఆమెతో ఇదివరకే పరిచయం ఉన్న మీరావలి.. ఆ విద్యార్థినితో మాటలు కలిపి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.
 
అది తాగిన కొద్దిసేపటికే ఆ యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే ఆమెను నగ్నంగా చేసి తన ఫోనులో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ కావడంతో విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం