Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద అనేకమంది..?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:25 IST)
Jammu kashmir
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.
 
సొరంగం కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పోలీసులు,సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
 
సొరంగం లోపల చిక్కుకున్న పదిమంది సొరంగం ఆడిట్ చేసే పనిని నిర్వహించే సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
 
ఈ ఘటనలో సొరంగం ముందు భాగంలో నిలిపి ఉంచిన బుల్డోజర్లు, ట్రక్కులతో సహా అనేక యంత్రాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.
 
రాంబన్ డిప్యూటీ కమిషనర్ మసరతుల్ ఇస్లామ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహిత శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments