Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..

భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన

Webdunia
సోమవారం, 16 జులై 2018 (14:28 IST)
భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు గడిపాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. 
 
ఇంటి పనులు చేస్తూ బతికే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడడంతో ఆదివారం గిరిజ ఇంటికి వచ్చారు. అయితే అక్కడికొచ్చాకే తెలిసింది. గిరిజ ప్రాణాలు కోల్పోయిందని. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments