Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..

భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన

Webdunia
సోమవారం, 16 జులై 2018 (14:28 IST)
భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు గడిపాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. 
 
ఇంటి పనులు చేస్తూ బతికే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడడంతో ఆదివారం గిరిజ ఇంటికి వచ్చారు. అయితే అక్కడికొచ్చాకే తెలిసింది. గిరిజ ప్రాణాలు కోల్పోయిందని. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments