Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు కన్యత్వ పరీక్ష - టెస్టులో విఫలమైందంటూ కట్నం డిమాండ్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:40 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన చోటుచేసుకుంది. 24 యేళ్ళ నవ వధువుకు పెళ్లయిన తొలి రోజే కన్యత్వ పరీక్షను అత్తమామలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ వధువు విఫలం కావడంతో రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ వధువు పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారాలో మే 11వ తేదీన ఓ యువతికి వివాహం జరిగింది. అదే రోజు రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహించారని ఆ యువతి తాజాగా ఆరోపించింది. తాను ఆ పరీక్షలో విఫలం కావడంతో భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31 స్థానిక ఆలయంలో కుల పంచాయతీ జరిపి తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఈ యువతికి పెళ్లికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారనికి గురైందని, ఈ విషయం తెలుసుకున్న అత్తమామలు ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం