Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం పళనిస్వామికి హైకోర్టులో ఊరట... ఓపీఎస్‌కు చుక్కెదురు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:07 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. జూలై 11వ తేదీన ఆయన సారథ్యంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తేల్చి చెప్పింది. పైగా, ఈ అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జూలై 11వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నేతలంతా కలిసి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే, ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పార్టీ కన్వీనర్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సింగల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదన తీర్పునిచ్చింది. 
 
దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పళనిస్వామి హైకోర్టు బెంచ్‌లో అప్పీల్ చేసారు. ఈ అప్పీల్ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మరోవైపు, హైకోర్టు తీర్పును వెలువరించగానే ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments