ఢిల్లీలో విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారు : ఆర్ఆర్ఆర్

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:50 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ బ్రోకర్ రెడ్డి అంటూ పిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ, సీఎం జగన్ గత నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిశారన్నారు. అయితే, ఆయన ఎందుకు కలిశారో జగన్‌కే క్లారిటీ లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశానికి సంబధించి ముఖ్యమంత్రి జగన్‌ను మందలించడానేకి ప్రధాని మోడీ ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం హస్తినలో జరుగుతుందన్నారు. 
 
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‍లో ఎలాంటి అవకతవకలు లేవంటూ పార్టీకి సంబంధించిన పత్రికలో తప్పుడు కథనాలు రాశారని ఆయన రఘురామ ఆరోపించారు. అదేసమయంలో ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments