Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో జమాతే ఆస్తులు సీజ్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన ఆస్తులన్నీ అధికారులు సీజ్ చేశారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వేర్పాటువాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, దశాబ్దాలుగా కాశ్మీర్‌ లోయలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ, గట్టి పట్టున్న జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఆ సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. 
 
శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లోని జమాతే ఆ సంసంస్థకు చెందిన సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 70 ఆస్తుల్ని సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నదనే ఆరోపణలతో జమాతే సంస్థపై కేంద్ర హోంశాఖ ఐదేళ్ళపాటు నిషేధం విధించిన విషయం తెల్సిందే. గత నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments