Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని అటెన్షన్ కోసం 'మొఘల్స్' అనే పదం వాడివుండొచ్చు: ఓవైసీ

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:34 IST)
ఉక్రెయిన్‌లోని రష్యా దాడిలో మరణించిన నవీన్ మృతిపట్ల భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి పోలిఖా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో రష్యా దళాలు కేవలం మిలటరీ స్థావరాలపైనే దాడులు చేసేవారని, ఇప్పుడు పౌరులపై కూడా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. 
 
రాజ్‌పుత్‌లపై మొఘలులు చేసిన దాడిలా ఇది ఉందంటూ ఆయన అభివర్ణించారు. రష్యా దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ రాయబారికి సమన్లు పంపింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పరిపక్వత లేని మధ్యయుగ జ్ఞానాన్ని తన వద్దే ఉంచుకుంటే మంచిదంటూ ఒవైసీ మండిపడ్డారు.
 
ఉక్రెయిన్‌లో జరుగుతున్న దానికి ఆయన అభివర్ణించడానికి సంబంధం లేదని..  ప్రధాని మోదీ అటెన్షన్ కోసం 'మొఘల్స్'ను ఉపయోగించుకోవాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో ఏమో?’ అంటూ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments