యూఎస్ జనరల్ అసెంబ్లీలో రష్యాపై తీర్మానం.. ఓటింగ్‌కు దూరంగా భారత్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:28 IST)
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా మరోమారు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ మరోమారు దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యాత్రకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల సమావేశం తాజా జరిగింది. ఇందులో మొత్తం 193 మంది దేశాల ప్రతిధులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన తీర్మానానికి 141 దేశాలు మద్దతు తెలుపగా, ఐదు దేశాలు వ్యతిరేకంగా అంటే రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో ఒకటి భారత్ కూడా ఉంది. 
 
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని, దాని సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐక్య, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్య సమితి సభలో (యూఎన్ జనరల్ అసెంబ్లీ)లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు మద్దతు తెలుపాయి. ఇపుడు రష్యా వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments