Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఆస్పత్రిలో 81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (16:22 IST)
యూపీలో ఒకే ఆస్పత్రిలో  81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ సోకింది. మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 16 నెలల్లో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ సోకింది. , దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
 
ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని.. బాధిత మహిళలు మెడికల్ కాలేజీలోని సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 
18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments