Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఆస్పత్రిలో 81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (16:22 IST)
యూపీలో ఒకే ఆస్పత్రిలో  81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ సోకింది. మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 16 నెలల్లో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ సోకింది. , దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
 
ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని.. బాధిత మహిళలు మెడికల్ కాలేజీలోని సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 
18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments