Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కొనసాగుతున్న త్రీవ వాయుకాలుష్యం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:58 IST)
వరుసగా మూడో రోజు ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రకారం.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 432కు చేరింది.

దీపావళి రోజున శుక్రవారం గాలి నాణ్యత సూచీ 642కు చేరింది. ఇదిలా ఉండగా.. దీపావళి పండుగ తర్వాత గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా వాయుకాలుష్యం కాస్త తక్కువగా ఉన్నది. అయితే పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టే సంఘటనలు పెరిగాయి.
 
గాలి అధిక వేగంగా కారణంగా ఏక్యూఐ 449కి చేరి కాస్త మెరుగుపడింది. ఆదివారం ఉదయం 436కు చేరగా.. సాయంత్రానికి మరింత మెరుగైంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వాయు కాలుష్యానికి సంబంధించిన డేటాను ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, నోయిడా, గురుగ్రామ్‌లోనూ కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉన్నది. నోయిడాలో ప్రమాదకర కేటగిరిలో గాలి నాణ్యత సూచీ 575, గురుగ్రామ్‌లో 478 వద్ద ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments