Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (13:58 IST)
ఒరిస్సా కటక్‌కు సమీపంలో ఉన్న సుందర్ గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు వచ్చాయి. ఈ ఘటన రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వందే భారత్ రైలుతో సహా మొత్తం మూడు రైళ్ళు వచ్చాయ. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
సంబల్‌పూర్ - రూర్కెలా మెమొ రైలు, రూర్కెల్ - ఝార్సుగూడ పాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైనులు ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరి - రూర్కెలా మధ్య నడిచే వదే భారత్ రైలు కూడా ఇదే ట్రాక్‌పై వచ్చింది. అయితే, మెమొ, పాసింజర్ రైళ్ళు ఎదురెదురుగా వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా రైల్వేస్టేషన్‌కు కేవలం 200 మీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments