Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.351 కోట్ల నగదు.. రూ.2.80 కోట్ల ఆభరణాలు స్వాధీనం

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (19:05 IST)
ఇటీవల ఒడిశాలోని ఓ మద్యం కంపెనీలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ లెక్కల్లో చూపని రూ.351 కోట్ల విలువైన నగదు, రూ.2.80 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గురువారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. 
 
ఎవరి పేరు చెప్పకుండానే, జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఒక కుటుంబం ద్వారా గ్రూప్ వ్యాపారం నియంత్రిస్తుందని తెలియవచ్చింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు కుటుంబానికి సంబంధించిన బౌద్ డిస్టిలరీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని 30 ప్రాంతాల్లో డిసెంబర్ 6న ప్రారంభించిన సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన చర్య అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments