Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోలు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:57 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కలహండిలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. కలహండిలో ఐదు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఈ నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. 
 
ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46) అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ప్రముఖు పత్రికకు చెందిన జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. 
 
మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద మావోయిస్టులు ఓ చెట్టుకు అతకించిన పోస్టర్లు, బ్యానర్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అమర్చిన ఈఐడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments