Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో పాకిస్థాన్ స్మగ్లర్లు అరెస్టు - భారీగా డ్రగ్స్ సీజ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ ‌చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం 36 కేజీల వరకు ఉందని భారత భద్రతా అధికారులు వెల్లడించారు. 
 
కాశ్మీర్ సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లు చొరబాటుకు యత్నించగా వారిని భద్రతా బలగాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments