Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో లాక్‌డౌన్ పొడగింపు... తొలి రాష్ట్రం ఇదే...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఒరిస్సా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఒరిస్సా ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించాలని నిర్ణయించింది. 
 
ఒరిస్సాలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం ఒడిశానే. 
 
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్‌ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్‌ 17 వరకూ తెరవబోమని ఆయన స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments