Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ కు తొందరేమీ లేదు: ఎస్‌ఎస్‌ఐ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (08:53 IST)
వ్యాక్సిన్ విడుదలలో తొందరపాటు ప్రదర్శించబోమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) స్పష్టం చేసింది. భారత్‌లో మరో 73 రోజుల్లో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ విడుదలవబోతుందనే వార్త అవాస్తవమని కొట్టిపారేసింది.

వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, భవిష్యత్‌ అవసరాల కోసం తగినంతగా నిల్వ చేసుకునేందుకే ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సారథ్యంలో అభివృద్ధి చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అస్ట్రాజెన్‌కా భాగస్వామ్యంలో సీరమ్‌ సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచేదిగాను, వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువైన అనంతరమే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అధికారికంగా అనుమతి లభిస్తుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments