Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్‌కు పిలిచి కోడిగుడ్డు కూర వడ్డించలేదని ఫ్రెండ్‌ను చంపేసిన కిరాతకుడు!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:04 IST)
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. తన స్నేహితుని ఇంటికి డిన్నర్‌కు వచ్చిన మరో ఫ్రెండ్... తనకు కోడిగుడ్డు కూర వండి వడ్డించలేదని ఆగ్రహించాడు. ఈ ఆగ్రహాన్ని తట్టుకోలేక తనను డిన్నర్‌కు పలిచిన స్నేహిడుతుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగ్‌పూర్‌లోని మకాపూర్ ప్రాంతానికి చెందిన బన్సారీ (40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. దీంతో గైక్వాడ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బన్సారీ, గైక్వాడ్‌లు కలిసి మద్యం సేవించారు.
 
పిమ్మట భోజనానికి కూర్చొన్నారు. భోజనంలో ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల కూరలను వడ్డించారు. అయితే, గైక్వాడ్ మాత్రం కోడిగుడ్డు కూర ఎక్కడ అంటూ బన్సారీని ప్రశ్నించగా, అది వండలేదని బదులిచ్చాడు. 
 
దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చివరకు ముదిరిపాకనపడటంతో కోపం పట్టలేని గైక్వాడ్ ఇనుపరాడ్డుతో బన్సారీ తలపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments