Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ పేగులు బయటకు లాగినపుడు గుర్తుకురాలేదా : నిర్భయ తల్లి

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (10:44 IST)
నిర్భయ అత్యాచార కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వేదాలు, పురాణాలు వల్లించారు. ఢిల్లీ గాలి పీల్చి సగం చచ్చిపోయాననీ, ఇక ఉరిశిక్ష ఎందుకు అంటూ ప్రశ్నిస్తూనే, తన మానవ హక్కుల గురించిన ప్రస్తావన తెచ్చారు. దీనిపై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కుమార్తె పేగుల్ని బయటకు లాగినపుడు వారికి మానవహక్కుల సంగతి గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు.
 
2012 డిసెంబరులో ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అందులో అతడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో అంశాల గురించి ప్రస్తావించడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. 
 
'నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారికి పూర్తిస్వేచ్ఛ ఉంటుంది.. మాకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఎందుకు అన్ని నిబంధనలూ చూపుతారు? వాళ్లని డిసెంబరు 16నే ఉరి తీయాలి' అంటూ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments