Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:53 IST)
ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోరినట్టు, దాన్ని తోసిపుచ్చాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ కేసులో ఇపుడు ఓ ట్విస్ట్ జరిగింది. అసలు తాను క్షమాభిక్ష కోరలేని, పైగా, అందులో ఉన్నది తన సంతకం కాదని ప్రకటించాడు. 
 
అసలు తాను పిటిషన్‌పై సంతకమే చేయలేదని.. ప్రస్తుతం ఉన్నదానిని వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని వినయ్ శర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదనీ.. అది తాను పెట్టుకున్న అర్జీ కాదన్నాడు. దీంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments