Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లక్షణాలతో సింహం : ప్రాణంకోల్పోయిన తొమ్మిదేళ్ళ నిలా

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (13:24 IST)
కరోనా వైరస్.. ఇప్పటివరకు మనుషులపైనే ప్రభావం చూపిస్తూ వచ్చింది. ఇపుడు జంతువలపైనా కూడా పంజా విసురుతోంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వండలూరులో ఉన్న అన్నా జంతు ప్రదర్శనశాలలోని 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా వైరస్ సోకింది. వీటిలో నిలా అనే తొమ్మిదేళ్ళ ఆడ సింహం కరోనా వైరస్ సోకి ఈ నెల 3వ తేదీన కన్నుమూసింది. మృతి చెందిన ఆడ సింహంతో పాటు.. మిగిలిన 9 సింహాలకు స్వాబ్‌ను సేకరించి పూణె, చెన్నై, హైదరాబాద్, బైరేల్లిలలో ఉన్న జంతు పరిశోధనా ప్రయోగశాలలకు పంపించారు. 
 
అయితే, సింహాలకు సోకిన కరోనా రకం.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే తరహా కాదని అంటున్నారు. కాగా, గత నెలలో హైదరాబాద్‌, లక్నోల్లోని జూలలో సింహాలు కరోనా బారినడ్డాయి. అనంతరం పరిశోధనల్లో ఇది కరోనా వైర్‌సలో ఒక రకం మాత్రమేనని, మనుషులకు సోకేది కాదని తేలిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments