Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన పసికందు.. ముళ్ల పొదల్లో విసిరేశారు..

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:54 IST)
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు సమీపంలోని పల్లిపట్టులో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టి గంటలే గడిచిన మగశిశువును ముళ్ల పొదట్లో పడేశారు. స్థానికులు ఆ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరించారు. వివరాల్లోకి వెళితే.. పల్లిపట్టుకు సమీపంలోని ఓ ముళ్ల పొదలో శిశువు ఏడుపు శబ్ధం విని స్థానికులు.. ఆ శిశువును వెతకడం ప్రారంభించారు. చివరికి ఆ శిశువును గుర్తించారు. 
 
ఆ శిశువు పుట్టి కొన్ని గంటలే అయి వుంటుందని.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువును పరిశోధించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలిపారు. ఆపై శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును అలా ముళ్ల పొదల్లో పారేసిన వారెవరోనని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments