Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన పసికందు.. ముళ్ల పొదల్లో విసిరేశారు..

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:54 IST)
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు సమీపంలోని పల్లిపట్టులో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టి గంటలే గడిచిన మగశిశువును ముళ్ల పొదట్లో పడేశారు. స్థానికులు ఆ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరించారు. వివరాల్లోకి వెళితే.. పల్లిపట్టుకు సమీపంలోని ఓ ముళ్ల పొదలో శిశువు ఏడుపు శబ్ధం విని స్థానికులు.. ఆ శిశువును వెతకడం ప్రారంభించారు. చివరికి ఆ శిశువును గుర్తించారు. 
 
ఆ శిశువు పుట్టి కొన్ని గంటలే అయి వుంటుందని.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువును పరిశోధించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలిపారు. ఆపై శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును అలా ముళ్ల పొదల్లో పారేసిన వారెవరోనని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments