Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున క

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (14:30 IST)
తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున కంబర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే కంబరామాయణంలోనే కంబర్ అనే పేరు దాగివుంది. 
 
అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం కంబరామాయణాన్ని రాసింది షేక్కియర్ అంటూ గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. దీంతో ఈపీఎస్‌కు కంబరామాయణాన్ని రాసింది కూడా ఎవరని తెలియదా అంటూ తమిళ సాహితీవేత్తలు ఫైర్ అవుతున్నారు. 
 
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను వేదికపై చదివిన ఈపీఎస్‌పై వారు మండిపడుతున్నారు. మరోవైపు కంబరామాయణం కర్త పేరు కూడా తెలియని సీఎంపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. నెటిజన్లు ఈపీఎస్‌లో మీమ్స్ పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments