Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా రాష్ట్రంలో దారుణం.. బాలికను చంపి.. శవంతో..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:48 IST)
దేశంలో మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. నాయగర్‌‌లో ఐదేళ్ల బాలికను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల మైనర్ బాలికపై నిందితుడు మొదట ఎలా దాడి చేశాడో, ఆమెను చంపి, శవంతో లైంగిక సంబంధం పెట్టుకునే ప్రయత్నం ఎలా చేసాడో… ఈ దారుణాన్ని సిట్ చీఫ్ అరుణ్ బోత్రా మీడియాకు వెల్లడించారు. 
 
మీడియాతో మాట్లాడిన సిట్ చీఫ్ అరుణ్ బోత్రా… నాయగర్ మైనర్ బాలిక హత్య కేసులో అరెస్టయిన యువకుడు సరోజ్ సేథి అని పేర్కొన్నారు. సరోజ్ సేథి చైల్డ్ అశ్లీల చిత్రాలకు బానిసయ్యాడని, తన సోదరి ఫోన్‌‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను తరచూ చూసేవాడని బోత్రా వెల్లడించాడు. 
 
నేరం జరిగిన రోజు ముందు రాత్రి అంతా నిందితుడు తన మొబైల్‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను చూశాడు అని సిట్ చీఫ్ చెప్పారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాలను వివరిస్తూ… నిందితుడు సేథి ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడని తెలిపారు.ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం