Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలి : 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:31 IST)
భారతదేశ యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని 'ఇన్ఫోసిస్' సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
'3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ది రికార్డ్' అనే ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడుతూ, ఇతర దేశాలతో సమానంగా భారత్ అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని కోరారు. యుతవ కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. వారానికి 70 గంటల పాటు పని చేయాలని ఆయన సూచించారు. 
 
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. రెండే ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధిక సమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని ఆయన గుర్తు చేశారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని ఆయన చెప్పారు. "ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను" అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments