Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ వద్ద రెక్కీ - నలుగురు ఉద్రవాదుల అరెస్టు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:49 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ రెక్కీ నిర్వహించిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పైగా నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. 
 
ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరంతా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరివద్ద జరిపిన విచారణలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు ఉగ్రవాదులు వెల్లడించారని నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. తొలుత జమ్మూకాశ్మీర్‌కు ఓ యువకుడుని అరెస్టు చేసి విచారించగా, అతను ఇచ్చిన నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments