Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం : 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:02 IST)
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా దావఖానాలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కోవిడ్ థర్డ్ వేవ్‌లో అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ సోకుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో ఈ ఆస్పత్రిలోని వైద్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 11 మంది హౌస్ సర్జన్లకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ప్రభుత్వ దావఖానాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్‌తో పాటు.. ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments