Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం : 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:02 IST)
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా దావఖానాలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కోవిడ్ థర్డ్ వేవ్‌లో అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ సోకుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో ఈ ఆస్పత్రిలోని వైద్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 11 మంది హౌస్ సర్జన్లకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ప్రభుత్వ దావఖానాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్‌తో పాటు.. ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments