Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్దా నదిలో బోల్తాపడిన పడవ - 11 మంది గల్లంతు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:51 IST)
Boat
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో ఓ పడవ బోల్తా పడింది. దీంతో ఈ పడవలో ప్రయాణిస్తున్న 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ప్రమాద సమయంలో ఆ పడవలో 30కి పైగా మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పడవ మునిగిపోవడాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
 
అధికారులకు సమాచారం అందించారు. పడవలోని 11 మంది గల్లంతుకాగా ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధిక బరువు కారణంగానే పడవ మునిగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments