Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు నగర మేయర్‌గా మొదటిసారి ముస్లిం మహిళ

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:40 IST)
మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తొలిసారి ఓ ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. జనతా దళ్ సెక్యూలర్ పార్టీకి చెందిన తస్నీమ్ (34) అనే మహిళ మైసూర్ 22వ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె మైసూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కొర్పొరేటర్‌గా గెలుపొందారు. 
 
కాగా కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందడం ఇది రెండవసారి. ఇక మైసూర్ మేయర్ బరిలో తస్నీమ్‌కు పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గీతా యోగానంద పోటీ చేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉండగా, 47 మంది తస్నీమ్‌కు మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లే వచ్చాయి. దీంతో జెడిఎస్ పార్టీ మైసూర్ మేయర్ పీఠంపై తన జెండా ఎగురవేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments