Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో అరాచకం : ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (09:17 IST)
కొంతమంది యువకులు మద్యం మత్తులో ఓ యువతిపై సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో బాధిత యువతి ప్రియుడిని చెట్టుకు కట్టేసి, అతని కళ్లముందే ఆ కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని ఓ లాడ్జిలో ఓ యువతి పని చేస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఆ యువతి ప్రేమిస్తోంది. బుధవారం వీరిద్దరూ కలిసి నగర శివారులోని లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లి, ఓ చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు ఫుల్లుగా మద్యం సేవించివున్నారు. వీరంతా ఆ ప్రేమజంట పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు యువకుడిని పట్టుకుని సమీపంలోని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. 
 
వారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కామాంధుల దాడిలో గాయపడిన ప్రేమజంటను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments