Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో నాంది: చెయ్యని తప్పుకు 20 ఏళ్లు జైలు శిక్ష

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (08:49 IST)
UP Man
అల్లరి నరేష్ నాంది సినిమాలో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించారు. ప్రస్తుతం ఇదే తరహా ఘటన రియల్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో చేయని తప్పుకు ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవించాడు. లలిత్ పూర్‌కు చెందిన 23 ఏళ్ల విష్ణు తివారి అత్యాచారం కేసులో 2000 సెప్టెంబర్ 1 వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తరువాత జైల్లో ఉన్నాడు. 
 
దాదాపుగా ఈ కేసు 20 ఏళ్ళు నడిచింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని విష్ణు తివారి ఎవరూ నమ్మలేదట. 20 ఏళ్లపాటు సుదీర్ఘమైన పోరాటం చేయడంతో నిరపరాధిగా బయటపడ్డాడు. గతనెల 28 వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ విష్ణు తివారీని నిరపరాధిగా పేర్కొంటూ విడుదల చేసింది. 
 
23 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్లిన విష్ణు తివారి, 43 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. ఎలాంటి తప్పు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదని, 20 ఏళ్ళు జైల్లో ఉండటం వలన తన కుటుంబాన్ని కోల్పోయానని, తనకు సోదరుడు మినహా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments