Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ హత్య

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:26 IST)
లిక్కర్ మాఫియా చేతిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సహనేర్ ప్రాంతంలో ఆశీష్ జన్వానీ అనే జర్నలిస్ట్ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం అతని ఇంట్లోకి వెళ్లిన దుండగులు అశీష్ ను కాల్చిచంపారు.

అక్కడే ఉన్న అతని సోదరుడైన అశుతోష్ ను కూడా హత్య చేశారు. మృతులు కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ 5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.
 
ఉత్తరప్రదేశ్ హత్యాప్రదేశ్ గా మారిందని ఆరోపించారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చామని బీజేపీ చెబుతున్నారని అయితే వాస్తవంలో మాత్రం ప్రతీ రోజూ హత్యలే జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments