Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డివాము చాటును మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు లాక్కెక్కి సామూహిక అత్యాచారం చేశారు. ముంబైకు సమీపంలోని గోవండి ప్రాంతం, శివాజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కొందరు సహచర క్యాటరర్‌లలో కలిసి పని చేసి, వారితో కలిసి ఇంటికి బయలుదేరింది. అపుడు ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపి ఆమెను మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కొంతమంది యువకులు వేచి చూస్తున్నారు. ఈ మహిళ అక్కడకు చేరుకోగానే వారంతా కలిసి ఆ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు బలవంతంగా లాక్కెళ్లారు. 
 
సామూహిక అత్యాచారం తర్వాత కామాంధులు పారిపోయారు. తనకు జరిగిన ఘటనపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగానే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మైనర్లే. పరారీలో ఉన్న మరో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం