Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (10:52 IST)
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తిరుపతి పట్టణానికి సమీపంలోని ఏర్పేడుకు దగ్గరలో ఈ ఐఐటీ క్యాంపస్ ఉంది. అయితే, ఇక్కడ మొత్తం 75 మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 30 మందికి సిబ్బందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. 
 
ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగడంతో విద్యార్థుల వసతి గృహాన్నే కోవిడ్ కేంద్రంగా మార్చివేశారు. వీరందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది తమతమ సొంతూర్లకు వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేసమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments