Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పెరుగుతున్న సైబర్ నేరాలు.. రూ.2.97 కోట్లు మోసం..

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (12:10 IST)
ముంబైలో ఈ మధ్య సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. తాజాగా అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి ఓ మహిళను రూ.2.97 కోట్ల మోసం చేసినందుకు తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదైంది. 
నిందితులు గత మూడేళ్లుగా ఇతర బాధితుల నిధులను షేర్లలో పెట్టుబడి పెట్టాడని, అలాగే చర, స్థిరాస్తులను సంపాదించాడని పోలీసులు వెల్లడించారు. 
 
కానీ, నిందితులు ఎలాంటి లాభాలు అందించడంలో లేదా పెట్టుబడి పెట్టిన సొమ్మును బాధితులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. నవీ ముంబై టౌన్‌షిప్‌లోని సీవుడ్స్ ప్రాంతంలో నివాసం ఉండే మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దాని ఆధారంగా, పోలీసులు తొమ్మిది మంది వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి, ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల (నిషేధించడం) చట్టం, అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ చట్టం,  మహారాష్ట్ర డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments