ముంబై వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్... 700 మంది ప్రయాణికుల్లో...

Webdunia
శనివారం, 27 జులై 2019 (15:14 IST)
కోల్హాపూర్ - ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు ఉల్హాన్ సాగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీగా వరద నీరు రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరడంతో రైలును అక్కడే ఆపివేశారు. మొత్తం 700 మంది ప్రయాణికులున్న రైలులో ఇప్పటికే 600 మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా తరలించారు. 
 
వేకువ జామున ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. వారితో పాటు పోలీసులు, రైల్వే సిబ్బంది, రైల్వే రక్షక దళాలు, ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా అక్కడకు చేరుకుని ప్రయాణీకులను బోట్ల ద్వారా సురక్షిత  ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనీ, అందరినీ సురక్షితంగా తరలిస్తామని అధికారులు మైకుల ద్వారా వెల్లడిస్తున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments