Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్... 700 మంది ప్రయాణికుల్లో...

Webdunia
శనివారం, 27 జులై 2019 (15:14 IST)
కోల్హాపూర్ - ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు ఉల్హాన్ సాగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీగా వరద నీరు రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరడంతో రైలును అక్కడే ఆపివేశారు. మొత్తం 700 మంది ప్రయాణికులున్న రైలులో ఇప్పటికే 600 మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా తరలించారు. 
 
వేకువ జామున ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. వారితో పాటు పోలీసులు, రైల్వే సిబ్బంది, రైల్వే రక్షక దళాలు, ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా అక్కడకు చేరుకుని ప్రయాణీకులను బోట్ల ద్వారా సురక్షిత  ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనీ, అందరినీ సురక్షితంగా తరలిస్తామని అధికారులు మైకుల ద్వారా వెల్లడిస్తున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments